గిట్టుబాటు ధర లేక పత్తి పంటకు నిప్పు పెట్టిన రైతు

గిట్టుబాటు ధర లేక పత్తి పంటకు నిప్పు పెట్టిన రైతు

TBN LIVE
గిట్టుబాటు ధర లేదని పత్తి పంటకు నిప్పంటించిన రైతన్న
తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో గిట్టుబాటు ధర లేక, కూలీల కు డబ్బులు ఇవ్వలేక భరించలేక మూడు ఎకరాల పత్తి పంటకు నిప్పు పెట్టిన రైతు పంట పండించడం ఎంత కష్టమో, అమ్ముకోవడం అంతకన్నా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసిన రైతు

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!