కార్డెన్ అడ్ సెర్చ్ చేసిన పోలీసులు

కార్డెన్ అడ్ సెర్చ్ చేసిన పోలీసులు

TBN LIVE
మహబూబ్నగర్ జిల్లా
జడ్చర్ల పట్టణం శాంతినగర్, శ్రీరామ్ నగర్  కాలనీలలో డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్. ఎలాంటి అనుమతి పత్రాలు లేని 19 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!